Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఫొటోకు పాలాభిషేకం : రైతు కూలీల భృతి పెంచినందుకు కృతజ్ఞతగా...

తుళ్లూరు మండలంమల్కాపురంలో మూడు రాజాధానుల ప్రకటనకు తాడికొండ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దుతు తెలిపింది. 

తుళ్లూరు మండలంమల్కాపురంలో మూడు రాజాధానుల ప్రకటనకు తాడికొండ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దుతు తెలిపింది. రాజధాని రైతు కూలీలు ఇచ్చే 2500 భృతిని, 5000 లకి పెంచినందుకు ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ పార్టీ అభిమానులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే రాజధాని ప్రాంత రైతు, అసైన్డ్ రైతు కూలీల పరిరక్షణ కమిటీ ఛైర్మన్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ కూడా తన కార్యాలయంలో జగన్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.