Asianet News TeluguAsianet News Telugu

కాలేజ్ బస్సును ఢీ కొట్టిన బైక్..ఇద్దరు మృతి...

కృష్ణాజిల్లా కంచికచెర్ల మండలం  నక్కలంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

కృష్ణాజిల్లా కంచికచెర్ల మండలం  నక్కలంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రితసాయి కాలేజీకి చెందిన బస్సు ను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిద్దరిలో ఒకరు పెనుగంచిప్రోలుకు చెందినవారు కాగా, ఇంకొకరు నక్కలం పేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

Video Top Stories