Asianet News TeluguAsianet News Telugu

సెల్ టవర్ ఎక్కిన యువకులు...శ్రీదేవి వచ్చేదాకా దిగం..

ప్రభుత్వం మూడు రాజాధానుల ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్ళూరులో శివ, సాంబయ్య అనే ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కారు.

ప్రభుత్వం మూడు రాజాధానుల ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్ళూరులో శివ, సాంబయ్య అనే ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కారు. స్థానిక ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చేవరకు తాము కిందికి దిగేది లేదంటూ తేల్చి చెప్పారు.