Asianet News TeluguAsianet News Telugu

Video : రాజధాని మార్పుపై రాజస్థాన్ వాసుల ఆవేదన

తుళ్లూరులోని రాజస్థాన్ వాసులు మూడు రాజధానుల నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

తుళ్లూరులోని రాజస్థాన్ వాసులు మూడు రాజధానుల నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము బతుకు తెరువు కోసం తుళ్లూరు వచ్చి 12 ఏళ్ళు అవుంతుందని, ఇన్నేళ్లలో ఎన్నడూ ఈ విధంగా ఇబ్బంది పడలేదని తెలిపారు. ఇలాంటి రోజులు ఎప్పుడూ చూడలేదని, గత ఆరు నెలలుగా వ్యాపారాలు సరిగా సాగక, రోజు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మూడు రాజధానులు వద్దని అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. 

Video Top Stories