Asianet News TeluguAsianet News Telugu

video news : హక్కుల కోసం నినదిస్తున్న ఆదివాసీలు..విశాఖ మన్యంలో బంద్ ..

ఆదివాసీల హక్కుల సాధన దిశగా గిరిజన సంఘం నేతలు విశాఖ ఏజన్సీ బందుకు పిలుపు నిచ్చారు. 

ఆదివాసీల హక్కుల సాధన దిశగా గిరిజన సంఘం నేతలు విశాఖ ఏజన్సీ బందుకు పిలుపు నిచ్చారు. ఆదివాసీ పోడు పట్టా, రైతు భరోసాకై కోసం బంద్ జరుగుతోంది. ఏజన్సీ చింతపల్లిలో బందు కారణంగా దుకాణాలు, పెట్రోల్ బంకులు మూసివేశారు.