Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి విశాఖలో తిరుపతి లడ్డూ అమ్మకాలు..

విశాఖపట్నం ఎంవిపి కాలనీ లోని టిటిడి కళ్యాణమండపంలో నేడు శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకం ప్రారంభమైంది. 

విశాఖపట్నం ఎంవిపి కాలనీ లోని టిటిడి కళ్యాణమండపంలో నేడు శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకం ప్రారంభమైంది. లడ్డు అమ్మకాలు జూన్ 7 వరకు ఉంటాయని ఉదయం 8 నుంచి 9 వరకు ఓ గంటపాటు, సాయంత్రం 3 నుంచి 5 వరకు రెండు గంటలపాటు అమ్మకాలు కొనసాగిస్తామని టిటిడి అధికారులు చెప్పారు. 

Video Top Stories