Asianet News TeluguAsianet News Telugu

ప్రకృతి కన్నెర్ర.. పిడుగుపాటుకు పది పశువులు మృతి..

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పిడుగులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పిడుగులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కానీ విజయనగరం జిల్లా కురుపాం మండలం పెద్దగొత్తిలి గ్రామంలో పిడుగు పడి 10 పశువులు  మృతి చెందాయి.