Asianet News TeluguAsianet News Telugu

ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు

పూర్వం రాజకీయ నాయకుల సంస్కృతి, ప్రతిపక్ష పార్టీల వారు ప్రశ్నిస్తే, అధికారంలో ఉన్న నాయకులు వివరణ ఇవ్వడం జరిగేది. 

పూర్వం రాజకీయ నాయకుల సంస్కృతి, ప్రతిపక్ష పార్టీల వారు ప్రశ్నిస్తే, అధికారంలో ఉన్న నాయకులు వివరణ ఇవ్వడం జరిగేది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారు జైల్లో పెడతారు.రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి, ఉపన్యాసాలు ఎక్కువ, పని తీరుతక్కువ గ వుంది అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నాడు .