Asianet News TeluguAsianet News Telugu

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటం

తెలంగాణలో తిరిగి నిన్న రాత్రి నుండి అంబులెన్సులను సైతం అనుమతించని తెలంగాణ పోలీసులు.

తెలంగాణలో తిరిగి నిన్న రాత్రి నుండి అంబులెన్సులను సైతం అనుమతించని తెలంగాణ పోలీసులు.ఆధారాలతో సహ పంపుతున్నాను.సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినండి.వారి సమస్య పరిస్కరించి ప్రాణాలు కాపాడండి అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .