Asianet News TeluguAsianet News Telugu

భోగిమంటలు : పండుగనాడూ తగ్గని నిరసనల సెగ

మందడంలో భోగిమంటలతో టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.

మందడంలో భోగిమంటలతో టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. భోగిమంటల చుట్టూ ప్లకార్డులు పట్టుకుని తిరుగుతూ అమరావతే రాజధానిగా ఉండాలని, ప్రభుత్వ విధానాలు నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గల్లాజయదేవ్ మిగతా టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు

Video Top Stories