Asianet News TeluguAsianet News Telugu

అన్న క్యాంటీన్ల మూసివేత: జక్కంపూడిలో దేవినేని ధర్నా (వీడియో)

అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని నిరసిస్తూ మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధర్నా నిర్వహించారు. అన్న క్యాంటీన్ల మూసివేతను ఆయన తప్పుబట్టారు. నియోజకవర్గంలోని జక్కంపూడి, జి.కొండూరు,మైలవరం అన్న క్యాంటీన్ల వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు.
 

అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని నిరసిస్తూ మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధర్నా నిర్వహించారు. అన్న క్యాంటీన్ల మూసివేతను ఆయన తప్పుబట్టారు. నియోజకవర్గంలోని జక్కంపూడి, జి.కొండూరు,మైలవరం అన్న క్యాంటీన్ల వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు.

అన్న క్యాంటీన్లను మూసివేయడం ద్వారా రాష్ట్రంలో 1.20 కోట్ల మంది పొట్టకొట్టారని దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. అన్న క్యాంటీన్లు అక్రమమని చెప్పినందుకు 17 మందిపై అక్రమంగా కేసులు బనాయించారని దేవినేని విమర్శించారు.