Asianet News TeluguAsianet News Telugu

కౌన్సిల్ ప్రభుత్వానికి పెద్ద అడ్డంకి.. యనమల వివరణ...

పేరుకు ఎన్నికయ్యి..నియంతలా మారుతున్న ప్రజా పాలకులకు సరైన దారిలో పెట్టాలంటే శాసన మండలి రాష్ట్రాలలో శాశ్వత సభగా ఉండాలని యనమల రామకృష్ణుడు అన్నారు. 

పేరుకు ఎన్నికయ్యి..నియంతలా మారుతున్న ప్రజా పాలకులకు సరైన దారిలో పెట్టాలంటే శాసన మండలి రాష్ట్రాలలో శాశ్వత సభగా ఉండాలని యనమల రామకృష్ణుడు అన్నారు. 50 శాతంకంటే తక్కువ పాటర్న్ లో ఆయన గెలిచాడంటూ మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే జగన్ తీరును అరికట్టాలంటే ఇదే మార్గమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. 50 శాతం మంది జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. 

Video Top Stories