Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది..జగన్ మీద ఉమ ఫైర్..

కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటించారు. 

కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటించారు. రేషన్ షాపుల దగ్గర క్యూల్లో ఉన్నవారిగురించి మాట్లాడారు.