Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై జగన్ జోకర్ లా మాట్లాడుతున్నాడు.. అయ్యన్నపాత్రుడు...

విశాఖజిల్లా నర్సీపట్నం, కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని  మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

విశాఖజిల్లా నర్సీపట్నం, కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని  మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. నర్సీపట్నంలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధిపై ముఖ్యమంత్రిఅవగాహన రాహిత్యంతో ఒక జోకర్ లా  మాట్లాడుతున్నారన్నారు. 14 రోజులకే రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని అనడం దారుణమని, కేంద్రం దగ్గర పేదఅరుపులు అరుస్తున్నడని మండిపడ్డారు.