దేవుడికేదో మంచి చేద్దామనుకున్నా కానీ..టీడీపీనేత అవినాష్
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ మేడ మీద నుంచి దూకి టీడీపీ నేత అవినాష్ ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ మేడ మీద నుంచి దూకి టీడీపీ నేత అవినాష్ ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే అవినాష్ కు ప్రాణాపాయం తప్పి గాయాలతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వేధింపులే ఆత్మహత్యాయత్నానికి కారణమని చెబుతున్న టీడీపీ నాయకులు.