Asianet News TeluguAsianet News Telugu

అనుమతి లేదు...చెబితే వినరు..అందుకే పార్టీ ఆఫీసు దగ్గరే...

ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ విశాఖ, గాజువాకలో టీడీపీ బైకుర్యాలీకి పిలుపునిచ్చింది.

ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ విశాఖ, గాజువాకలో టీడీపీ బైకుర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బైక్ ర్యాలీకి అనుమతి లేదని,  పార్టి ఆఫీసు ముందే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ mla పల్లా శ్రీనువాసరావు, కార్యకర్తలు అక్కడే బైటాయించి దర్నా చేశారు.