Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లిలో రెడ్ జోన్.. ఎక్కడివాళ్లక్కడే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజల రాకపోకలు ఆపేశారు. ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు వచ్చి దీన్ని హాట్ స్పాట్ గా చేసినా, ఇక్కడి ప్రజలకు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా బహిరంగంగా రోడ్లపై తిరుగుతున్నారని రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని తాడేపల్లి ఎస్సై భార్గవ్ తెలిపారు. 

Video Top Stories