Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీకేజీ మృతులకు ఇచ్చినట్టే పరిహారం మాకు ఇవ్వండి

కర్నూల్ నంద్యాల ఎస్పీవై.ఆగ్రో గ్యాస్ లీక్ ఘటనలో కొత్త వివాదం..

కర్నూల్ నంద్యాల ఎస్పీవై.ఆగ్రో గ్యాస్ లీక్ ఘటనలో కొత్త వివాదం..ఆసుపత్రిలోని అంబులెన్స్ లోనే మృతి చెందిన జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృత దేహన్నీ ప్రభుత్వం కానీ, కంపెనీ యాజమాన్యం కానీ  తమకు న్యాయం చేశాకే బాడీని ఇంటికి తీసుకెళ్తామంటున్న కుటుంబ    సభ్యులు.విశాఖలో మృతులకి కోటి నష్ట పరిహారం ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు.రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు .తన భర్త ప్రాణాలు అడ్డు పెట్టి మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడాడు అంటున్న మృతుని భార్య శ్రీ లక్ష్మీ.