శ్రీకాకుళం జిల్లాలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలులో పాల్గొన్న స్పీకర్
పాలకొండ లో ప్రారంభమైన దసర శరన్నవరాత్రి ఉత్సవాలు.
పాలకొండ లో ప్రారంభమైన దసర శరన్నవరాత్రి ఉత్సవాలు.శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో వెలసిన శ్రీ కోటదుర్గ అమ్మవారిని శాసనసభపతి తమ్మినేని సీతారాం కుటుంబం దర్శించుకున్నారు.పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి , డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.