Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం స్వామివారికి ఆరు రోజులపాటు ఏకాంత సేవలు

శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి చందనోత్సవం సందర్భంగా (14వ తేదీ) నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం స్వామివారికి జరిగే సహస్ర ఘట్టాభిషేకానికి కలశలు సిద్ధం. 

శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి చందనోత్సవం సందర్భంగా (14వ తేదీ) నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం స్వామివారికి జరిగే సహస్ర ఘట్టాభిషేకానికి కలశలు సిద్ధం. గంగధార నుంచి తీర్ధాన్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా వేయి కలశలను సిద్ధం చేశారు.