Asianet News TeluguAsianet News Telugu

రాజధాని నిరసనలు : వంటిల్లైనా..వాష్ ఏరియా ఐనా..మాకు ఇదే ఇక..

అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 49వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 49వ రోజుకు చేరుకున్నాయి. నిరసనల్లో భాగంగా తుళ్లూరులో రైతుల త్యాగాలను గుర్తించాలంటూ మహిళలు నినాదాలు చేశారు. అంతేకాదు రోడ్డమీదనే వంటపాత్రలు కడుగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.