Asianet News TeluguAsianet News Telugu

వృద్ధురాలు చనిపోయింది అని ఫోన్ చేసారు ...బంగారం మాత్రం ఇవ్వమన్నారు

కరోనాతో చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని ఫోన్ చేసారు తిరువూరు చీరాలసెంటర్ లోని ఒక అపార్ట్‌మెంట్కుటుంబ సభ్యులు. 

కరోనాతో చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని ఫోన్ చేసారు తిరువూరు చీరాలసెంటర్ లోని ఒక అపార్ట్‌మెంట్కుటుంబ సభ్యులు.  స్వచ్ఛంద సభ్యులు అక్కడికి చేరుకొని చూడగా వృద్ధు‌రాలు కొన ఊపితో ఉండటంతో అమె బ్రతికే ఊడడం గమనించారు . వృద్దురాలి మెడలోని బంగారు వస్తువులు తెంపి ఇవ్వమని స్వచ్చంద సేవకులను కోరడం గమనార్హం.