Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ పోసుకుని..స్కూలు టీచర్ అనుమానాస్పద మృతి...

కృష్ణాజిల్లాలో కార్యంపుడి నాగమణి అనే మహిళా టీచర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కృష్ణాజిల్లాలో కార్యంపుడి నాగమణి అనే మహిళా టీచర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే వచ్చిన పని మనిషి చూసి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నాగమణి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగమణి వీరులపాడు మండలం జూలూరు గ్రామం హై స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది.