Asianet News TeluguAsianet News Telugu

Godavari boat tragedy video : ఎట్టకేలకు ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం 38వ రోజున వెలికి తీసింది. బోటు చుట్టూ ఇనుప రోప్‌లను తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం 38వ రోజున వెలికి తీసింది. బోటు చుట్టూ ఇనుప రోప్‌లను తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.

Video Top Stories