Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లి : చినజీయర్ స్వామిని కలిసిన రోజా

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా తాడేపల్లి, సీతానగరంలో చినజీయర్ స్వామిని కలిశారు. 

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా తాడేపల్లి, సీతానగరంలో చినజీయర్ స్వామిని కలిశారు. ఆయన ఆశీస్సులు పొందారు. జగన్ గురించి చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.