Asianet News TeluguAsianet News Telugu

రాజధాని కోసం... ముఖానికి నల్ల కవర్లతో మహిళల వినూత్న నిరసన

అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం కి చెందిన రాయపూడి మహిళలు మొఖానికి నల్ల కవర్లు తగిలించుకుని నిరసన తెలిపారు. 

అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం కి చెందిన రాయపూడి మహిళలు మొఖానికి నల్ల కవర్లు తగిలించుకుని ,ఓకేరాష్ట్రం-ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 

Video Top Stories