Asianet News TeluguAsianet News Telugu

ప్రార్థన అంటూ యువతిపై పాస్టర్ పాడుపని ఇదీ...

కృష్ణాజిల్లా, మచిలీపట్నం రాజు పేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై రేప్ కేసు నమోదయింది. 

కృష్ణాజిల్లా, మచిలీపట్నం రాజు పేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై రేప్ కేసు నమోదయింది. అమెరికాలో ఉండే నోయెల్ తరచూ మచిలీపట్నం కు వచ్చేవాడని వచ్చినప్పుడల్లా ప్రార్థన ఉంది రమ్మని చెప్పి తనమీద అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమెను  వైద్య పరీక్ష లకై ఆసుపత్రికి తరలించారు.