Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ లో మసీదుల్లో రంజాన్ ప్రార్థనలకు అనుమతి.. కానీ...

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న  కారణంగా ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా మసీదులో నమాజ్ చేసుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న  కారణంగా ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా మసీదులో నమాజ్ చేసుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే ప్రార్థనల్లో ఐదుగురికి మించి ఉండరాదని తెలిపింది. దీని ప్రకారమే విశాఖ జిల్లా గోపాలపట్నంలోని మసీదులో ఐదుగురితో రంజాన్ ప్రార్థనలు జరిగాయి.

Video Top Stories