Asianet News TeluguAsianet News Telugu

అమరావతిని కాపాడాల్సిందిగా ట్రంప్ ని కోరిన రైతులు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  మందడంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  మందడంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  మందడంలో రైతులు వెల్‌కమ్ ట్రంప్ సేవ్ అమరావతి పేరుతో నినాదాలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటనను పురస్కరించుకొని అమరావతిలోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.