Asianet News TeluguAsianet News Telugu

వాడు చదువుకున్నోడా లేక చదువులేని మూర్ఖుడా..: సీఎస్ పై సిపిఐ నారాయణ ధ్వజం

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వుందని సిపిఐ నాయకులు నారాయణ మండిపడ్డారు. 

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వుందని సిపిఐ నాయకులు నారాయణ మండిపడ్డారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ అడగట్లేదు... తమకు రావాల్సినవే అడుగుతుంటే ఈ నిరంకుశ ప్రభుత్వం అక్షరాస్యులు, టీచర్లు, మేధావులపై దాడి చేస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ మాట్లాడుతున్నాడని... వాడు చదువుకున్నోడా లేక చదువులేని మూర్ఖుడా అని సిపిఐ నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  

Video Top Stories