Asianet News TeluguAsianet News Telugu

Video: పోలీసుల గుప్పిట్లో రాజధాని గ్రామాలు, డ్రోన్లతో నిఘా

అమరావతిలో ఆదివారం కూడా పోలీసులు టెంట్లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. రాజధానిలో 29 గ్రామాల్లో భారీగా బలగాలను మోహరించి.

అమరావతిలో ఆదివారం కూడా పోలీసులు టెంట్లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. రాజధానిలో 29 గ్రామాల్లో భారీగా బలగాలను మోహరించి.. పికెటింగ్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నాయని, హద్దు మీరితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తూ గ్రామాల్లో పోలీసులు కవాతు చేస్తున్నారు.