ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్టులో 8 లక్షల విలువచేసే గంజాయి పట్టివేత
గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలో హైదరాబాద్ నుండి మినీ ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 8 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ఖైనీ,గంజాయి సరుకుని పోలీసులు పట్టుకున్నారు .
గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలో హైదరాబాద్ నుండి మినీ ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 8 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ఖైనీ,గంజాయి సరుకుని పోలీసులు పట్టుకున్నారు .ముగ్గురిని అరెస్ట్ చేసి మాచర్ల కోర్ట్ లో హాజరు పరిచారువిజయపురిసౌత్ (సాగర్) పోలీసులు .కీలక సూత్రధారి వినుకొండ వాసి కాకుమాన్ వెంకట నారాయణ కిరాణా కొట్టు ముసుగులో ఇ వ్యాపారం చేయడం విశేషం .