Asianet News TeluguAsianet News Telugu

కర్ఫ్యూ కి ప్రజలు సహకరించాలి ... నూజివీడు డిఎస్పి

నూజివీడు సబ్ డివిజన్ లోని ప్రజలకు జిల్లా ఎస్పి ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యల పై డిఎస్పి బి.శ్రీనివాసులు పలు సూచనలు చేశారు.

నూజివీడు సబ్ డివిజన్ లోని ప్రజలకు జిల్లా ఎస్పి ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యల పై డిఎస్పి బి.శ్రీనివాసులు పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్ లో ఉదయం 6 గంటలనుండి 12 గంటల వరకు మాత్రమే ఆటోలు,బస్సులు,వాహనదారులు, వ్యాపారాలు జరగవచ్చని 12 గంటలు దాటిన అనంతరం అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని తెలిపారు