దళితులపై జగన్ కపట ప్రేమ.. నిర్బంధంలో అంబేద్కర్ స్మృతి వనం..
తుళ్ళూరు మండలం శాఖమూరులోని అంబేద్కర్ స్మృతి వనం నిర్బంధంలో ఉంది.
తుళ్ళూరు మండలం శాఖమూరులోని అంబేద్కర్ స్మృతి వనం నిర్బంధంలో ఉంది. అంబేద్కర్ విగ్రహానికి అసైన్డ్ రైతులు పాలాభిషేకం చేశారు. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ సాగుతున్న రాజధాని ఉద్యమం ఈ రోజుకు 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వచ్చిన దళిత నేతలను అక్కడివారు అడ్డుకున్నారు.