Asianet News TeluguAsianet News Telugu

కాటూరు చోరీ ఘటన : రాళ్లు, పచ్చడి బండలు ఉపయోగించి దొంగతనం...

కృష్ణ జిల్లా, ఉయ్యూరు కాటూరు చోరీ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కృష్ణ జిల్లా, ఉయ్యూరు కాటూరు చోరీ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. పెద్దింటిగొల్ల ముఠాగా పిలవబడే గ్యాంగ్ ఈ డెకాయిట్ కు పాల్పడినట్లు సీపీ తెలిపారు.నిందితుల్లో నలుగురిని మీడియా ముందు సీపీ హాజరుపరిచారు.మరిన్ని దొంగతనాలకు సంబంధించి ఆధారాలను ముఠా వద్ద  పోలీసులు సేకరించారు. వారం రోజుల్లో నిందితులను అరెస్టు  చేసిన పోలీస్ టీమ్ ను సీపీ తిరుమలరావు అభినందించారు.