Asianet News TeluguAsianet News Telugu

జనసేన సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం..

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో జరిగే  జనసేన పార్టీ సమావేశాల కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. 

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో జరిగే  జనసేన పార్టీ సమావేశాల కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. అనంతరం పార్టీ అధ్యక్షుడుపవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. 5 నియోజకవర్గాల్లో ఇప్పటికే  ముగిసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ నమోదు కార్యక్రమం పై చర్చించారు. సమావేశం ప్రారంభంలో కరోనాతో కన్నుమూసిన జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.