Asianet News TeluguAsianet News Telugu

ప్యాసింజర్ రైళ్లు పట్టాలమీదికి.. తెరుచుకున్న రిజర్వేషన్ కౌంటర్లు...

సామాన్య ప్రయాణీకులకోసం భారతీయరైల్వే శుక్రవారం నుండి ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లను తెరిచింది.

సామాన్య ప్రయాణీకులకోసం భారతీయరైల్వే శుక్రవారం నుండి ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లను తెరిచింది. 59 రోజుల లాక్ డౌన్ తరువాత ఈ పరిణామం ప్రయాణీకులకు ఎంతో ఊరట నిస్తోంది. వాల్తేర్ డివిజన్ మేనేజర్ చేతన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ సోమవారం నుండి క్యాన్సిల్ అయిన టికెట్ల డబ్బులు వాపస్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం, మాస్కులు, శానిజేషన్ లాంటి జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. కొన్ని రకాల పాసులు తప్ప వేరేవాటిని అనుమతించమని, రైల్లో తప్పనిసరిగా హెల్త్ ప్రోటోకాల్ ఉంటుందని తెలిపారు.