Asianet News TeluguAsianet News Telugu

రెచ్చిపోయిన ఏపీ ఎమ్మెల్యే.. మీడియాపై అమ్మనా బూతులు (చూడండి)

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ మీడియాలో హట్ టాపిక్ అయ్యారు.

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ మీడియాలో హట్ టాపిక్ అయ్యారు. మీడియా ముసుగులో టీడీపీ కొమ్ము కాస్తున్నారంటూ మీడియాను అమ్మనాబూతులు తిట్టారు. విషయంలోకి వెడితే లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో వి.కోట ఎమ్మెల్యే శుక్రవారంనాడు ఓ బ్రిడ్జి  ప్రారంభోత్సవం చేశారు. దీన్ని కొన్ని మీడియా సంస్థలు లాక్ డౌన్ ఉల్లంఘన చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన వెంకటగౌడ...అదే బ్రిడ్జి దగ్గరికి వెళ్లి మీడియాను అమ్మనాబూతులు తిడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు..అదే ఈ వీడియో...

Video Top Stories