Asianet News TeluguAsianet News Telugu

అరకు ఉత్సవానికి ఎన్టీఆర్ స్టేడియం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అరకు వ్యాలీలో ఫిబ్రవరి 29 నుండి మార్చ్ 1 అరకు ఉత్సవాలు జగరనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అరకు వ్యాలీలో ఫిబ్రవరి 29 నుండి మార్చ్ 1 అరకు ఉత్సవాలు జగరనున్నాయి. ఇందుకోసం ఎన్టీఆర్ గార్డెన్ ను  సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. దీనిలో గిరిజన బజార్, హస్త కళలు, సాహస క్రీడలు, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. పర్యాటక శాఖ వారు ప్రజలు అందరు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అందరు ఆహ్వానితులే అనే పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేసారు .