Asianet News TeluguAsianet News Telugu

జగన్ క్యాన్సర్ లా వ్యవస్థను తినేస్తున్నాడు..నారా లోకేష్

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయ్యి విడుదలైన నందిగామ యువకులను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు.

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయ్యి విడుదలైన నందిగామ యువకులను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణిచివెయ్యాలని 
ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదన్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న అందరికి టిడిపి అండగా ఉంటుందని 
నారా లోకేష్ చెప్పుకొచ్చారు.