Asianet News TeluguAsianet News Telugu

ఆడవాళ్లని ఏడిపిస్తే రాజ్యాలే కూలిపోయాయ్...మీరెంత..: నందమూరి సుహాసిని

అమరావతి, మందడంలో నందమూరి సుహాసిని రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.

అమరావతి, మందడంలో నందమూరి సుహాసిని రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు..అని రాజధానిగా అమరావతి ఒక్కటే వుండాలన్నారు. మహిళలను ఏడిపిస్తే రాజ్యాలు కూలిపోతాయ్.. మన శక్తి ఏంటో నిరూపిద్దాం..అమరావతినే రాజధానిగా తెచ్చుకుందాం అన్నారు.

Video Top Stories