Asianet News TeluguAsianet News Telugu

గంట స్నేహితుడు నలంద కిశోర్ కు ఊరట.. (వీడియో)

కొన్ని వేల లక్షల మందికి వైరల్ అయిన ఒక పోస్ట్ ని..నేను మా ఫ్రెండ్ కి పోస్ట్ చేశాను..

కొన్ని వేల లక్షల మందికి వైరల్ అయిన ఒక పోస్ట్ ని..నేను మా ఫ్రెండ్ కి పోస్ట్ చేశాను..అది తప్పు అని నా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కర్నూల్ వరకు తీసుకొచ్చారంటూ నలంద కిశోర్ మండిపడ్డారు. రెస్పెక్ట్ లేకుండా, ఇబ్బంది పెట్టారు ఇలా ఇబ్బంది పెట్టి.. ఇది చేసే వాళ్ళు ఏమి సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. గంటా శ్రీనివాసరావుకు, సోషల్ మీడియా వేదికగా తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గంటాను ఏమీ చేయలేక నేను ఆయన  మిత్రుడుని కావడంతో నా మీద కేసులు పెట్టి హరాస్ చేస్తున్నారు. నాకు వేరే ఎవరితో శత్రుత్వం లేదు. అవంతి శ్రీనివాస్ 20 ఏళ్లుగా తమ్ముడు గా పిలుచుకుంటాను..అవంతి వేరే పార్టీలో ఉండటంతో ఏడాదిగా దూరం ఉన్నాం. కోర్ట్ రిమాండ్ రిజెక్ట్ చేయడం వలన స్టేషన్ బెయిల్ మంజూరు చేశారన్నారు.

Video Top Stories