Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్లైన సందర్భంగా..

ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా బిజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా బిజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టారు. కరోనా సమయంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ముందుండి పనిచేశారని వారిని కోవిడ్ వారియర్లుగా అభివర్ణిస్తున్నామన్నారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సిబ్బందికి, శానిటరీ పనివారికి, రోగులకు మాస్కులు, శానిటైజర్ బాటిల్స్, బ్రెడ్ పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగం మరియు బిజెపివైద్య విభాగము  కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ pvn madhav ఎంఎల్ సి వచ్చారు.