Asianet News TeluguAsianet News Telugu

రథానికి నిప్పు: విచారణకు మంత్రి వెల్లంపల్లి ఆదేశం

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో ఆలయ రధానికి ఎవరో  నిప్పు పెట్టారు  ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. 

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో ఆలయ రధానికి ఎవరో  నిప్పు పెట్టారు  ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.  మార్చి 5 నుంచి వారం రోజులు పాటు వెంకటేశ్వర స్వామి కి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో  ఈ సంఘటన చోటు చేసుకొంది. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు .

Video Top Stories