Asianet News TeluguAsianet News Telugu

దేవీ నవరాత్రి వేడుకల్లో మంత్రి రోజా... మహిషాసురమర్ధిని అమ్మవారికి ప్రత్యేక పూజలు

గుంటూరు :  ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక మంత్రి రోజా కొడుకు కృష్ణ లోహిత్ తో కలిసి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు.

గుంటూరు :  ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక మంత్రి రోజా కొడుకు కృష్ణ లోహిత్ తో కలిసి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామ రామాలయంలో ఏర్పాటుచేసిన దుర్గమ్మను మంత్రి దర్శించుకున్నారు. ఈ క్రమంలో మహిషాసుర మర్దిని అవతారంలోని అమ్మవారికి రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాదికాలు ముగిసిన తర్వాత నిర్వహకులు మంత్రికి అమ్మవారికి అలంకరించి పట్టువస్త్రాలను అందజేసారు. 
 

Video Top Stories