Asianet News TeluguAsianet News Telugu

అనుచరుడి హత్య: స్పృహ తప్పి పడిపోయిన పేర్నినాని (వీడియో)

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న చేపలమార్కెట్ లో హత్యకు గురైనా తన అనుచరుడు మోకా భాస్కరరావు అంతిమయాత్రలో పాల్గొన్న పేర్నినాని,  స్మశాన వాటిక దగ్గరకు రాగానే స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం, మానసికంగా వేదనగా ఉండడం వల్ల నీరసంతో స్పృహ తప్పి ఉంటారని అంటున్నారు. మంత్రికి చికిత్స అందిస్తున్నారు.

వైసీపి నేత హత్య.. నిందితులు ఎలా దొరికారంటే... చూడండి...