Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో రబీ సమావేశాన్ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి

జిల్లాల వారీగా వ్యవసాయ,ఉద్యానవన శాఖల పనితీరు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇతర పరిస్థితులపై అధికారులతో చర్చించారు .

జిల్లాల వారీగా వ్యవసాయ,ఉద్యానవన శాఖల పనితీరు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇతర పరిస్థితులపై అధికారులతో చర్చించారు . వ్యవసాయ మరియు ఇతర అనుబంధ సంక్షేమ పథకాల అమలు పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలి అని అన్నారు . సమావేశంలో పాల్గొన్నా వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య,వ్యవసాయ శాఖ కమీషనర్ అరుణ్ కుమార్, హోర్టీకల్చర్ కమీషనర్ చిరంజీవి చౌదరి, జాయింట్ కలెక్టర్లు దినేష్ కుమార్, వినోద్ కుమార్, ఇతర అధికారులు.

Video Top Stories