ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన : రెండు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాం.. అవంతి శ్రీనివాస్..
విష వాయువుతో తీవ్ర అస్వస్థతకు గురైన కేజీహెచ్ లో చికిత్స పొందున్న భాదితులను మంత్రి అవవతి శ్రీనివాసరావు పరామర్శించారు.
విష వాయువుతో తీవ్ర అస్వస్థతకు గురైన కేజీహెచ్ లో చికిత్స పొందున్న భాదితులను మంత్రి అవవతి శ్రీనివాసరావు పరామర్శించారు. దాదాపుగా 200మందికి పైగా ఈ దుర్ఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.