Asianet News TeluguAsianet News Telugu

పిల్లల రేషన్ దొబ్బేసి కూరలోండుకొని తింటున్న టీచర్లను కడిగిపారేసిన ఐఏఎస్

మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు నీళ్ల సాంబారు పెట్టి, తాము మాత్రం పప్పు, కాకరకాయ కూరలొండుకొని తిన్న బడి పంతుళ్ళను కడిగి పారేసిన ఐఏఎస్

మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు నీళ్ల సాంబారు పెట్టి, తాము మాత్రం పప్పు, కాకరకాయ కూరలొండుకొని తిన్న బడి పంతుళ్ళను కడిగి పారేసిన ఐఏఎస్. దొంగలు దొంగలు ఊర్లు పంచుకుని తింటున్నట్టు పిల్లల సొమ్మును స్వాహా చేస్తున్నారని వారికి క్లాస్ తీసుకున్న వైనం.