Asianet News TeluguAsianet News Telugu

కుటుంబ కలహాలు...నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా  వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గీతారెడ్డి(28) ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.